కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 18వ తేదీన గన్నవరం రాబోతున్నారని గురువారం బిజెపి ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా 18వ...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. రేపు కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యాక్రమాన్ని ప్రారంభిస్తారని...
కల్లుగీత కులాలకు మద్యం షాపులు.. వారంలో నోటిఫికేషన్!ఏపీలోని కల్లుగీత కులాలకు మద్యం షాపులను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాల వారీగా జాబితాలు సిద్ధమవగా వారంలో రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిసింది....
అక్షరం ఎప్పుడూ జ్ఞానినె చేస్తుందివెలుగు పుంజాలతో మనస్సులోని మకిలిని తొలగిస్తుందిఇది కొందరి పతనానికి కారణం అక్షరమేమిడి మిడి జ్ఞానంలో కొట్టుమిట్టాడుతు కొందరుకొందరు ఉన్నత స్థాయి విద్యానార్జించినాచేడు స్నేహితుల దాష్టీకంతో చదువులలో నిప్పులు పోసుకునిఅశ్లీల...
పగలంతా భక్తులతో నిండిపోతున్న ప్రయాగ్ రాజ్ రాత్రిపూట విద్యుత్ కాంతుల్లో విరాజిల్లుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రంగు రంగుల బల్బుల వెలుగుల్లో త్రివేణీ సంగమం భువిపై వెలసిన స్వర్గంలా...
ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ చాలా దూకుడుగా ఉంది. కేటీఆర్ ను విచారణకు పిలిచి ఆయనపై లోపల ప్రశ్నల వర్షం కురిపిస్తూండగానే కేసులో కీలకంగాఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ అనే కంపెనీకి...