ఉమ్మడి విశాఖలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న ప్రాజెక్టులివే పాడేరు బైపాస్ (రూ.244 కోట్లు)

  • నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ (రూ.1,876 కోట్లు)
  • పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ (రూ.1,85,000 కోట్లు)
  • ద.కో. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం (రూ.149 కోట్లు)
  • దువ్వాడ-సింహాచలం (నార్త్) 3,4 ట్రాక్‌ల నిర్మాణం (రూ.302 కోట్లు)
  • విశాఖ-గోపాలపట్నం 3,4 ట్రాక్‌ల నిర్మాణం (రూ.159 కోట్లు)
  • గంగవరం పోర్ట్-స్టీల్ ప్లాంట్ 3,4 రైల్వే ట్రాక్ ప్రారంభం (రూ.154 కోట్లు)
  • బౌదార-విజయనగరం రోడ్డు విస్తరణ (రూ.159 కోట్లు)….
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular